'వారిద్దరినీ మాకివ్వండి'


న్యూఢిల్లీ: అఖిల భారత సర్వీసు అధికారుల విభజనపై ప్రత్యూష్ సిన్హా కమిటీ శనివారమిక్కడ సమావేశం కానుంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రధాన కార్యదర్శులు హాజరుకానున్నారు.


 


సీనియర్ ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, సోమేష్ కుమార్లను తెలంగాణలోనే కొనసాగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యూష్ సిన్హా కమిటీని కోరనుంది. వీరిద్దరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. మార్గదర్శకాలపై అభ్యంతరాలకు రేపటితో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం కానుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top