నేటి వార్తా విశేషాలు


  • నేటి నుంచి పారిస్ లో వాతావరణ సదస్సు.. హాజరుకానున్న ప్రపంచ అగ్రనేతలు

  • నేడు ఢిల్లీ వెళ్లనున్న టీ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, జానారెడ్డి, షబ్బీర్ అలీ

  • నేడు తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం

  • నేడు విజయవాడలో ఏపీ మంత్రిమండలి భేటీ

  • నేడు ఏపీ డీజీపీ కార్యాలయం ప్రారంభం

  • అసహనంపై నేడు లోక్ సభలో చర్చ.. వేడెక్కనున్న శీతాకాల సమావేశాలు

  • నేడు పారిస్ లో అంతర్జాతీయ సౌర కూటమిని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్రమోదీ

  • నేడు గుంటూరు మీదుగా కాకినాడకు ప్రత్యేక రైలు

  • రేపటి నుంచి టీడీపీ జనచైతన్య యాత్రలు
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top