బస్సును ఢీకొన్న ట్యాంకర్.. 18 మంది దుర్మరణం


ముంబయి: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సును వేగంగా వస్తున్న ఓ ట్యాంకర్ ఢీకొనడంతో అధిక ప్రాణనష్టం చోటుచేసుకుంది. షోలాపూర్ హైవేపై ఈ ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలికి సహాయక సిబ్బంది చేరుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top