'ఇల్లు లేని వారి కోసం షెల్టర్లు నిర్మించండి'


న్యూఢిల్లీ: శీతాకాలం నేపథ్యంలో ఇల్లులేని నిరుపేదల కోసం షెల్టర్లు నిర్మించాలని సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలను ఈ మేరకు ఆదేశించింది. షెల్టర్లు నిర్మించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీం కోర్టు హెచ్చరించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top