ఆరుగురిని తొక్కి చంపిన మదగజం


సితామర్హీ: బిహార్‌లో అడవి నుంచి జనావాసాల్లోకి వచ్చి బీభత్సం సృష్టించిన ఓ మదపుటేనుగు బుధవారం ఆరుగురు వ్యక్తుల్ని తొక్కి చంపింది. మరో నలుగురిని తీవ్రంగా గాయపర్చింది. సంఘటనపై విచారం వ్యక్తం చేసిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడినవారికి రూ. లక్ష చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top