లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 92 పాయింట్లు వద్ద లాభపడి 29, 459 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 54 పాయింట్ల లాభం పెరిగి 8,956 వద్ద ముగిసింది.
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 92 పాయింట్లు వద్ద లాభపడి 29, 459 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 54 పాయింట్ల లాభం పెరిగి 8,956 వద్ద ముగిసింది.