‘లౌకిక, సామ్యవాద పదాలను తొలగించాలి’


ముంబై: దేశ రాజ్యాంగం నుంచి ‘లౌకిక’, ‘సామ్యవాద’ పదాలను శాశ్వతంగా తొలగించాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్  బుధవారం డిమాండ్ చేశారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేరిన ఈ పదాలు లేని రాజ్యాంగ పీఠిక చిత్రాన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనలో వాడడంపై దుమారం రేగిన నేపథ్యంలో సంజయ్ స్పందించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top