కృష్ణగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం


హైదరాబాద్: తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లా పరిధిలోని హొసూరు వద్ద గ్రానైట్ లారీని కొరియర్ వాహనం ఢీకొన్నది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. మృతి చెందిన వారిని క్రిష్టప్ప, చలపతి, రాజన్నలుగా గుర్తించారు. మృతులందరూ చిత్తూరు జిల్లా పలమనేరు వాసులుగా గుర్తించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top