వచ్చేవారం కశ్మీర్‌కు రామ్‌ మాధవ్


న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని రాజకీయ అనిశ్చితి తెరదించేందుకు బీజేపీ అధిష్టానం ఓ అడుగు ముందుకేసింది. ప్రభుత్వ ఏర్పాటుపై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీతో చర్చించేందుకు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వచ్చేవారం జమ్మూ వెళ్లనున్నారు. కశ్మీర్‌లో గతేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ-పీడీపీ మధ్య సయోధ్య కుదర్చటంలో  మాధవ్ కీలకంగా వ్యవహరించారు.


 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top