టీడీపీ, బీజేపీ రంగు బయటపడింది: రాఘవులు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీ రంగు బయటపడిందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. పొలిట్బ్యూరో సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల పోరాటానికి పొలిట్బ్యూరో మద్దతు ప్రకటించిందన్నారు.