నెలాఖరులో విదేశాలకు ప్రణబ్

నెలాఖరులో విదేశాలకు ప్రణబ్ - Sakshi


హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విదేశాలకు నెలాఖరులో విదేశాలకు వెళ్లనున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి నవతేజ్ సర్నా తెలిపారు. ఈనెల (మే) 31న ఇండియా నుంచి బయలుదేరి తొలుత స్వీడన్కు వెళ్తారు. జూన్ 2 వరకు ప్రణబ్ స్వీడన్లోనే ఉంటారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా భారత్కు వచ్చి.. అదే రోజున అంటే జూన్ 2న బెలారస్ బయలుదేరుతారు. బెలారస్లో జూన్ 4 వరకు ఉంటారని నవతేజ్ సర్నా పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top