భారత పౌల్ట్రీకి విదేశీ ముప్పు: కేసీఆర్

భారత పౌల్ట్రీకి విదేశీ ముప్పు: కేసీఆర్ - Sakshi


హైదరాబాద్: పౌల్ట్రీ ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రం ... దేశంలోనే నెంబర్వన్గా ఎదుగుతుందని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్ నగరంలోని హైటెక్స్లో పౌల్ట్రీ ఇండియా - 2014 ప్రదర్శనను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. భారత పౌల్ట్రీ పరిశ్రమకు విదేశాల నుంచి ముప్పు ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పౌల్ట్రీ పరిశ్రమకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి సంజీవకుమార్, ఈటెల రాజేంద్ర, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top