పోలీసుల జీపుపై బాంబుతో దాడి


కోల్కతా: పశ్చిమబెంగాల్లో పోలీసులు ప్రయాణిస్తున్న జీపుపై గ్రామస్తులు బాంబుతో దాడి చేశారు. ఈ దుర్ఘటనలో ఓ పోలీసు తీవ్రంగా గాయపడ్డారు. బీర్బుమ్లో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. పోలీసులు ఓ కేసు విచారణ కోసం వెళ్లగా గొడవ జరిగింది. అధికార తృణమాల్ కాంగ్రెస్ కార్యకర్తలు జోక్యంతో వివాదం ముదిరింది. గ్రామస్తులు పోలీసులపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top