విమానం అత్యవసరంగా ల్యాండింగ్: ప్రయాణికుడి మృతి

విమానం అత్యవసరంగా ల్యాండింగ్: ప్రయాణికుడి మృతి - Sakshi


హైదరాబాద్: కోల్కత-బెంగళూరు ఎయిర్ ఇండియా విమానం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. అశోక్ చటర్జీ అనే ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో విమానాన్ని కిందకు దించారు.



కోల్కత నుంచి బెంగళూరు వెళుతున్న ఈ  విమానం కిందకు దిగిన వెంటనే అశోక్ చటర్జీని ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే అతను మరణించారు.

*

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top