తమిళనాడులో ఘోర ప్రమాదం


వేలూరు: తమిళనాడు రాష్ట్రంలో  శనివారం ఘోర ప్రమాదం జరిగింది. వేలూరు జిల్లాలోని రాణిపేట లెదర్ ఫ్యాక్టరీలో కెమికల్ ట్యాంకర్  పైప్లైన్ పేలింది.  ఈ ధాటికి అక్కడున్న గోడ ఒక్కసారిగా కుప్పకూలింది.  ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు. మరో 20 మంది గాయపడ్డారు.  ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి  వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి  గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top