ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి


ఛత్తీస్ గఢ్: మరోసారి పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి.  మంగళవారం  సుక్మా జిల్లాలోని చింతగుప్ప వద్ద పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.


 


 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top