ఇక ఈ-మోడ్‌లో ఈపీఎఫ్‌ఓ చెల్లింపులు


న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్‌ఓ లబ్ధిదారులకు చేసే చెల్లింపులన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతి (ఈ-మోడ్)లోనే జరగనున్నారుు. పీఎఫ్ క్లెరుుమ్‌లు సైతం ఈ పద్ధతిలోనే చెల్లించాలని ఈపీఎఫ్‌ఓ నిర్ణరుుంచింది.

 

 అంటే ఈపీఎఫ్‌ఓ చేసే చెల్లింపులన్నీ సెప్టెంబర్ నుంచి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతారుు. చెక్కులు కానీ, బ్యాంకు డ్రాఫ్టులు కానీ ఇవ్వడం జరగదు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top