ఐక్యరాజ్యసమితిలో మోడీ హిందీ ప్రసంగం!

ఐక్యరాజ్యసమితిలో మోడీ హిందీ ప్రసంగం! - Sakshi

న్యూఢిల్లీ: సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన ఖరారైంది. ఈ పర్యటనలో అమెరికాకు చెందిన ఆరు కంపెనీల సీఈవోలతో మోడీ సమావేశమవుతారని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. 

 

ఈనెల 27న ఐక్యరాజ్యసమితిలో జరిగే సర్వసభ్య సమావేశంలో మోడీ హిందీలో ప్రసంగించనున్నారు. సెప్టెంబర్ 29, 30 తేదిల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో నరేంద్రమోడీ భేటీ అవుతారు. 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top