'స్వచ్ఛ్ భారత్ మిషన్' ప్రారంభించనున్న మోడీ


న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం 'స్వచ్ఛ్ భారత్ మిషన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వచ్చ ఐదేళ్లలో పరిశుభ్ర భారత్గా మార్చాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు.



మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ్ భారత్ మిషన్ను ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసి అవగాహన కల్పించనున్నారు. క్రీడాకారులు, సినీ తారలు, ప్రముఖులు కూడా పాల్గొననున్నారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top