మెదక్ దుర్ఘటనపై మోడీ తీవ్ర దిగ్బ్రాంతి!

మెదక్ దుర్ఘటనపై మోడీ తీవ్ర దిగ్బ్రాంతి! - Sakshi

న్యూఢిల్లీ: మెదక్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన స్కూల్ విద్యార్ధుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్ధులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఆకాక్షించారు. 

 

మెదక్ జిల్లాలో గురువారం ఉదయం వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 20మంది విద్యార్థులు మృతి చెందారు. ఓ  ప్రయివేట్ స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top