ముంబై పాఠశాలల్లో గీత.....
ముంబై: ముంబైలోని అన్ని మున్సిపల్ పాఠశాలల్లో భగవద్గీత బోధించాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.విద్యార్థులో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, నైతిక విలువలను పెంపొందించడం కోసం గీతా బోధన అవసరమని భావించామని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై డిప్యూటీ కమిషనర్ రామ్దాస్ భాసాహెబ్ చెప్పారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ ప్రకటన చేశారు.