భారత్ - మయన్మార్ సరిహద్దులో భూకంపం


మణిపూర్: భారత్ - మయన్మార్ సరిహద్దులో ఆదివారం భూంకంప సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కెల్పై 5గా గుర్తించారు. సరిహద్దుల్లోన్ని ప్రజలు మాత్రం భయంలో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.  ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్ణం కానీ సంభవించ లేదని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం 11.08 నిమిషాలకు ఈ భూకంపం సంభవించిందని చెప్పారు. ప్రపంచంలో అత్యధిక భూకంపం సంభవించే ప్రాంతాలలో జాబితాలో ఈశాన్యంలోని ఏడు రాష్ట్రాలు ఆరో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top