కుప్పకూలిన కామాఖ్యాదేవి ఆలయం


భూకంపం ప్రభావంతో ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ప్రాంతంలో గల కామాఖ్యాదేవి ఆలయం కుప్పకూలింది. ఆలయం పైకప్పు కూలిపోయింది. దాంతో భక్తులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఇది పురాత భవనం కావడంతో భవనంలోని చాలా భాగాలు కూలిపోయాయి. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటానికి తోడు.. భవనం కూడా పాతబడిపోవడంతో దాని పైకప్పు కూలిపోయిందని భావిస్తున్నారు. తర్వాత కొంతసేపటికి లోపలకు వెళ్లి, నష్టం ఏమాత్రం వాటిల్లిందన్న విషయాన్ని భక్తులు, ఆలయ పూజారులు పరిశీలించారు.



Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top