రోడ్డు ప్రమాదం: ఇద్దరు జర్నలిస్టులు మృతి

రోడ్డు ప్రమాదం: ఇద్దరు జర్నలిస్టులు మృతి - Sakshi

ఉత్తరప్రదేశ్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ జర్నలిస్టు, కెమెరామెన్‌లు మృతి చెందారు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది.



వివరాల్లోకి వెళితే​నేషనల్‌ వాయిస్‌ న్యూస్‌ చానల్‌కి రణవిజయ్‌ కెమెరామెన్‌గా, ఆషు తివారీ పాత్రికేయుడిగా పనిచేస్తున్నారు. నిన్న రాత్రి వీరద్దరూ కలిసి బైక్‌పై వెళ్తుండగా ఓ కారు వచ్చి ఢీకొట్టింది. దీంతో రణవిజయ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. తివారీని ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యమంలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు.  
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top