సోనియాను కలిసిన జైపాల్ రెడ్డి


న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి శనివారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై సోనియాతో చర్చించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top