మంచి ఫలితాలిచ్చే దిశగా సమావేశాలు సాగాలి: మోదీ


న్యూఢిల్లీ:నేటి నుంచి ఆరంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఫలప్రదమవుతాయని తాను ఆశిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ కు చేరుకున్న మోదీ.. ముఖ్యమైన మంత్రులను కలిశారు. బడ్జెట్ సమావేశాలు మాదిరిగానే ఈ సమావేశాలు కూడా విజయవంతం అవుతాయని ఆశిస్తున్నట్లు మోదీ తెలిపారు.


 


ముందుగా సీనియర్ కాంగ్రెస్ నేత , కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవరాకు పార్లమెంట్ నివాళులు అర్పించనుంది. ఆయనకు సంతాప తెలిపిన తర్వాత ఉభయసభలు పడనున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top