పార్లమెంటులో హైదరాబాద్ బిర్యానీ

పార్లమెంటులో హైదరాబాద్ బిర్యానీ - Sakshi


సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటులో హైదరాబాద్ బిర్యానీని పరిచయం చేశారు. ఫుడ్ కమిటీ ఛైర్మన్‌గా టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎ.పి.జితేందర్‌రెడ్డి నియమితులైన తరువాత.. ఇక్కడి వంట వారిని నలుగురిని హైదరాబాద్ తీసుకెళ్లి శిక్షణ ఇప్పించారు. మంగళవారం నుంచి ఈ వంటకాన్ని పార్లమెంటులో అందిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top