నవంబర్ 10 నాటికి హైస్పీడ్ రైలు!

నవంబర్ 10 నాటికి హైస్పీడ్ రైలు! - Sakshi


న్యూఢిల్లీ: ఢిల్లీ-ఆగ్రాల మధ్య నవంబర్ 10వ తేదీ నాటికి హైస్పీడ్ రైలు పట్టాలపై పరుగు తీసే అవకాశం ఉంది. కపర్తలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైలు తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ రైలుకు 17 బోగీలు ఉంటాయి. ఈ రైలు 90 నిమిషాలలో ఢిల్లీ నుంచి ఆగ్రా వెళుతుంది.



 వచ్చే నెల తొలివారానికి ఈ బోగీలు అన్నీ సిద్ధమవుతాయని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ ప్రమోద్ కుమార్  చెప్పారు. గంటకు 160 కిలో మీటర్ల వేగంతో ఈ రైలు పరుగులు తీస్తుంది.

**

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top