త్వరలో దేశంలో 17 ఫుడ్‌పార్క్‌లు: హర్‌సిమ్రత్

త్వరలో దేశంలో 17 ఫుడ్‌పార్క్‌లు: హర్‌సిమ్రత్ - Sakshi


న్యూఢిల్లీ: త్వరలో దేశంలో 17 ఫుడ్ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని, వీటి ద్వారా రూ. 2,100 కోట్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ సోమవారం చెప్పారు.  చిత్తూరు ప్రాజెక్ట్‌లో పనిప్రారంభం: కాగా, ప్రభుత్వ ఆమోదం పొందిన 25 మెగాఫుడ్ ప్రాజెక్టుల్లో ఒకటైన చిత్తూరు జిల్లాలోని ప్రాజెక్టు ఇప్పటికే పని ప్రారంభించిందని కేంద్రం తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top