నలుగురు జేడీయూ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు


పాట్నా: బీహార్లో అధికార పార్టీ జేడీయూ నలుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఈ నలుగురు విప్ను ఉల్లంఘించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకుగాను జేడీయూ వీరిపై స్పీకర్కు ఫిర్యాదు చేసింది.



బీహార్ అసెంబ్లీ స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరి విచారించిన అనంతరం ఈ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. కాగా స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయనున్నట్టు తిరుగుబాటు ఎమ్మెల్యేలు చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top