ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్‌: కానిస్టేబుల్‌ మృతి


ఛత్తీస్‌గఢ్‌: బీజాపూర్‌ జిల్లాలోని ఫర్సేగఢ్‌లో గురువారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ కానిస్టేబుల్‌ మృతిచెందాడు. ఫర్సేగఢ్‌ పరిసర ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులపైకి మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్‌ మృతి చెందాడు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో మరింత మంది మావోలు ఉన్నారనే లక్ష్యంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top