మాట తప్పిన కేజ్రీవాల్: అమిత్షా
ఢిల్లీ: మెజార్టీ రాకుంటే విపక్షంలో కూర్చుంటామని చెప్పిన కేజ్రీవాల్ మాట తప్పి కాంగ్రెస్ మద్దతుతో అధికారం చేపట్టారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. చెప్పిన మాటలు అమలు చేయకపోవడం అతనికి అలవాటన్నారు.
కేజ్రీవాల్ మాటలు నమ్మ వద్దని చెప్పారు. అభివృద్ధి కావాలంటే బీజేపీకి ఓటు వేయమని అమిత్ షా కోరారు.
సంబంధిత వార్తలు