దిగ్విజయ్ కు వారెంట్ జారీ చేసిన ఢిల్లీ కోర్టు

దిగ్విజయ్ కు వారెంట్ జారీ చేసిన ఢిల్లీ కోర్టు


న్యూఢిల్లీ: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్కు ఢిల్లీ కోర్టు వారెంట్ జారీ చేసింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్ దిగ్విజయ్పై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి దిగ్విజయ్ కోర్టుకు హాజరుకాలేదు. దీంతో న్యాయస్థానం ఆయనకు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top