బస్సును తగుల బెట్టిన మావోయిస్టులు
హైదరాబాద్:
ఛత్తీస్ గఢ్లో మరోసారి మావోయిస్టులు పంజావిసిరారు. బీజాపూర్ జిల్లా మేడిచర్ల వద్ద శనివారం సాయంత్రం ప్రయాణికులతో వెళ్తున్న గుప్తా ట్రావెల్స్కు చెందిన బస్సును కొందరు మావోయిస్టులు అడ్డుకున్నారు. అందులోని 25 మందిని కిందికి దింపి, బస్సు ట్యాంకును పగులగొట్టి నిప్పుపెట్టారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం నుంచి బస్సు ఛత్తీస్ గఢ్లోని బీజాపూర్కు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
మరిన్ని వార్తలు