'లౌకిక వాదానికి కేంద్రం కట్టుబడి ఉంది'

'లౌకిక వాదానికి కేంద్రం కట్టుబడి ఉంది' - Sakshi


చెన్నై: భారతీయుల రక్తంలోనే లౌకికవాదం ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగ పీఠిక నుంచి లౌకిక వాదం అనే పదాన్ని తొలగించే ఆలోచన లేదని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. లౌకిక వాదానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెంకయ్య తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top