రూ. లక్ష దాటితే పన్ను కట్టాల్సిందే!


న్యూఢిల్లీ: జానపద కళాకారులనూ సేవా పన్ను పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. థియేటర్, వివిధ జానపద, సంగీత, నృత్య తదితర కళాకారులు తమ ఒక్క ప్రదర్శనకు లక్షకు మించి తీసుకుంటే, వారందరు వచ్చే ఏప్రిల్ నుంచి పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ కళాకారులకు సేవా పన్ను నుంచి మినహాయింపు ఉంది.

 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top