బస్సులో ఎనిమిది మంది సజీవదహనం

బస్సులో ఎనిమిది మంది సజీవదహనం - Sakshi


బిహార్‌షరీఫ్‌/పట్నా: బిహార్‌లోని నలంద జిల్లాలో గురువారం ఓ ప్రైవేటు బస్సులో మం టలు చెలరేగి 8 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు. మరో 11 మందికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి.



బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. పండ్లను మగ్గబెట్టేందుకు వాడే మండే స్వభావమున్న కాల్షియం కార్బైడ్‌ రసాయనాన్ని తీసుకెళ్తున్నాడు. మంటలు చెలరేగడానికి కార్బైడే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top