17ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్


గుజరాత్: గుజరాత్లోని మణినగర్లో దారుణం  జరిగింది. 17 ఏళ్ల బాలికపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది.   మణినగర్లోని ఒక హోటల్లో ఈ అమానుషం  చోటు చేసుకుంది. బాధితురాలి  బంధువులు ఫిర్యాదు మేరకు  అయిదుగురి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top