ఒంగోలు హత్యల ఆధారంగా...

ఒంగోలు హత్యల ఆధారంగా...


ఒంగోలు పరిసరాల్లో జరిగిన హత్యలను ఆధారంగా తీసుకుని, ఆ ప్రదేశాల్లోనే చిత్రీకరణ జరుపుకున్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ ఒంగోల్’. ‘ఎ ఉమన్ (ఇన్ బ్రాహ్మిణి జమ్)’ ఫేం జి.టి. పురి ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 30న చిత్రం విడుదల. ‘‘కూతురును హతమార్చిన యువకులపై పగ తీర్చుకునే తండ్రి, ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఓ భార్య - ఇలా యథార్థ ఘటనల ఆధారంగా చిత్రాన్ని తీశాం’’ అని పురి తెలిపారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top