గంటకు రెండు కోట్లు!

గంటకు రెండు కోట్లు! - Sakshi


 బాలీవుడ్ పాపులర్ కపుల్స్ వాణిజ్య ప్రకటనల్లో నటించడం సర్వసాధారణమే. ఇప్పటిదాకా అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్, సైఫ్ అలీఖాన్-కరీనాకపూర్‌లు బుల్లితెర మీద ప్రకటనలతో సందడి చేశారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ఆమిర్‌ఖాన్-కిరణ్‌రావ్ చేరుతున్నారు. ఇక్కడో ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రకటనలో నటించడానికి వారు కేటాయించింది గంటసేపే! ఆ గంటకు వారు ఎంత మొత్తం తీసుకుంటున్నారో తెలుసా..? అక్షరాలా రెండు కోట్లు! మరి క్రేజీ కపులా... మజాకానా..!

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top