చర్చలతోనే పరిష్కారం: ఐరాస

చర్చలతోనే పరిష్కారం: ఐరాస


న్యూయార్క్: భారత్, పాకిస్తాన్ దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని ఐరాస మరోసారి స్పష్టం చేసింది. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని దాయాదులకు సూచించింది. కశ్మీర్ , అంతర్యుద్ధంతో కొట్టుమిట్టాడుతున్న సిరియా మధ్య పోలికల గురించి పాకిస్తాన్ జర్నలిస్టు ఒకరు అడిగిన ప్రశ్నకు సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ అధికార ప్రతినిధి స్టీఫెన్ దుజారిక్ సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top