ఢిల్లీకి చేరుకున్న తెలుగోళ్లు


హైదరాబాద్: నేపాల్లో శనివారం సంభవించిన భూకంపంలో చిక్కుకున్న తెలుగోళ్లు అదృష్టవశాత్తూ బయటపడ్డారు. దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకున్నట్టు తాజాగా సమాచారం అందింది. మొత్తం 54 మంది తెలుగు వాళ్లు ఢిల్లీకి చేరుకున్నారు. వారిలో  34 మంది తెలంగాణకు, 19 మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. తెలంగాణ వారిలో 35 మంది కూడా హైదరాబాద్ నగరానికి చెందిన వారే. నగరంలోని హయత్ నగర్కు చెందిన 11 మంది, మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన 24 మంది అందులో ఉన్నట్టు సమాచారం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top