పులి పోరు.. అవార్డుల జోరు..

పులి పోరు.. అవార్డుల జోరు..


ఈరోజు నువ్వో నేనో తేలిపోవాల్సిందే అంటూ హోరాహోరీగా పోరాడుతున్న ఈ పులుల చిత్రం బాగుంది కదూ.. దీన్ని తీసింది మన దేశానికి చెందిన ఫొటోగ్రాఫర్ అర్చనా సింగ్. ఆమె ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే 5న మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ జాతీయ పార్కులో తీశారు. ప్రతిష్టాత్మక నేషనల్ జియోగ్రాఫిక్ రీడర్స్ ఫొటో ఆఫ్ ద ఇయర్-2014 పోటీలో ‘నేచర్’ విభాగంలో ఈ ఫొటోకు ప్రత్యేక ప్రశంస లభించింది.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top