చెమటతో చార్జింగ్‌

చెమటతో చార్జింగ్‌


లాస్‌ఏంజిలెస్‌: మనుషుల స్వేదాన్ని ఉపయోగించి ఎలక్ట్రానిక్‌ పరికరాలను చార్జ్‌ చేసేసాంకేతి కతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీని ఉపయోగించి చర్మానికి అంటిపెట్టుకొని ఉండేలా పట్టీ(స్కిన్‌ పాచ్‌)ని  రూపొందించారు.



సాధారణంగా బ్యాటరీల్లో వినియోగించే లోహాలను కాకుండా ఈ స్కిన్‌ పాచ్‌లో ఎంజైమ్స్‌ను ఉపయోగించామని దీన్ని అభివృద్ధి చేసిన  కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు చెప్పారు. చెమటలో ఉండే లాక్టిక్‌ యాసిడ్‌ను ఉపయోగించుకుని పరికరంలో అమర్చిన బయో ఫ్యూయల్‌ సెల్స్‌ చార్జ్‌ అవుతాయని తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top