పీసీ దుర్వినియోగానికి చెక్

పీసీ దుర్వినియోగానికి చెక్


కంప్యూటర్‌పై బిజీగా పనిచేస్తూ మధ్యమధ్యలో వేరే పనిమీద పక్కకు వెళ్లటం సర్వసాధారణం. కానీ, అదే సమయంలో అదనుచూసి కొందరు మన కంప్యూటర్‌ను దుర్వినియోగం చేస్తుం టారు. అలాంటి వారికి చెక్ పెట్టేదే ఈ కొత్తరకం ‘నియోఫేస్ మానిటర్’. మనం పక్కకు వెళ్లగానే ఆటోమేటిక్‌గా కంప్యూటర్ లాక్ అయిపోతుంది. మళ్లీ కంప్యూటర్ మానిటర్ ఎదురుగా మన ముఖం ఉన్నపుడు మాత్రమే అన్‌లాక్ అవుతుంది. ఈ కొత్త తరహా బయోమెట్రిక్ సెక్యూరిటీ సిస్టమ్‌ను జపాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ సంస్థ ‘నెక్’ తయారు చేసింది. మంగళవారం టోక్యోలో కంపెనీ ఈ వినూత్న టెక్నాలజీని ఆవిష్కరించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top