లంకలో భారీ వరదలు


శ్రీలంక: శ్రీలంకలో భారీ వరదలు సంభవించాయి. దక్షిణ, పశ్చిమ ప్రావిన్సుల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడి 90 మంది మరణించారు. మరో 110 మంది గల్లంతయ్యారు. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top