ఒకే రోజు 88 మంది ఉగ్రవాదుల హతం


కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో 24 గంటల వ్యవధిలో కనీసం 88 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఆఫ్ఘాన్ సైన్యం, పోలీసులు పాల్గొన్నారు. ఈ ఆపరేషన్లో భద్రత సిబ్బంది గాయపడినట్టుగా ఎలాంటి సమాచారం రాలేదు. ఆఫ్ఘనిస్థాన్లో పలు ప్రావిన్సుల్లో ఉగ్రవాద ఏరివేత చర్యలు చేపట్టారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top