ఆఫ్ఘాన్లో 16 మంది తీవ్రవాదులు హతం


కాబూల్ : ఆఫ్ఘానిస్థాన్లోని కుంద్ ప్రావిన్స్లో అమెరిక జరిపిన ద్రోణుల దాడుల్లో 16 మంది మిలిటెంట్లు హతమయ్యారు. ఈ మేరకు ఆ దేశ మిలటరీ ఉన్నతాధికారులు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం రాత్రి జరిపిన ఈ దాడిలో తాలిబాన్ సీనియర్ నాయకుడు ముల్హా జన్నత్ గుల్తోపాటు మరో 15 మంది మరణించారని పేర్కొన్నారు. అలాగే రెండు వాహనాలు కూడా ధ్వంసమైనాయని వెల్లడించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top