ఔటర్‌పై డీసీఎం ఢీకొని మహిళ మృతి


ఔటర్ రింగు రోడ్డుపై పెద్ద అంబర్‌పేటవద్ద ఆగి ఉన్న బైక్‌ను డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. మహిళ ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోన్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top