'బోనాల ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తాం'


హైదరాబాద్: నగరంలో బోనాల ఉత్సవాలపై తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహరెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు తదితరులు హాజరయ్యారు.



ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామన్నారు. బోనాల ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వం రూ. 5 కోట్లు కేటాయించినట్టు నాయిని వెల్లడించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top